దేశవ్యాప్తంగా అత్యంత వేడైన నగరాలివే!

78చూసినవారు
దేశవ్యాప్తంగా అత్యంత వేడైన నగరాలివే!
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. నిన్న పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపించాయి. టాప్ 10 సిటీస్‌లో మూడు ఏపీ నగరాలు ఉండటం గమనార్హం. కలైకుండా(45.4 డిగ్రీల సెల్సియస్), కండాలా(45.4), నంద్యాల(45), బారిపాడా(44.8), అనంతపూర్(44.7), మిడ్నాపూర్(44.5), అంగూల్(44.3), కర్నూల్(44.3), ప్రయాగరాజ్(44.2), బంకూరా(44.2 డిగ్రీల సెల్సియస్) నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్