భక్తిశ్రద్ధలతో ముదిగల్లు గ్రామంలో మొహరం వేడుకలు

55చూసినవారు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో మొహరం వేడుకలు సందర్భంగా పానకాల పండుగను సోమవారం భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. గ్రామంలో పీర్ల చావడిలో కొలువై ఉన్న పీర్ల స్వాములకు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు పీర్ల స్వాములకు చక్కెర చదివింపులు చేయించారు. పీర్ల స్వాములను గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్