మూడు రోజులు వర్షానికి కుప్పకూలిన ఇల్లు

83చూసినవారు
కంబదూరు మండలం అండేపల్లి గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మల్లేష్ ఇంటి పైకప్పు పూర్తిగా కుప్పకూలిపోయింది. 40 ఏళ్లుగా తన పూర్వీకుల ఇల్లు అని, ఇప్పుడు ఆశ్రయం లేకుండా ఉన్నామని మల్లేష్ మీడియాతో వెల్లడించారు. ఆయన ప్రభుత్వం నుంచి తనకు సహాయం అందించమని, నివసించడానికి ఇల్లు మంజూరు చేయాలని గురువారంవిజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్