రైతులకు రాయితీ ఉలువలు పంపిణీ

77చూసినవారు
రైతులకు రాయితీ ఉలువలు పంపిణీ
శ్రీసత్యసాయి జిల్లా, సోమందేపల్లి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు సబ్సిడీతో ఉలవల పంపిణి చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారులు రైతులకు ఉలవలు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కవితరాణి, ప్రియాంక, సబిహ, బాబాజాన్, టీడీపీ సోమందేపల్లి టౌన్ అద్యక్షులు సూరీ, మాజి ఎంపిటిసీ కిష్టప్ప, నడింపల్లి మాజి సర్పంచు రామాంజి, బోయ చంద్ర, రైతులు పాల్గొన్నారు.