సవితమ్మ ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభం

1888చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఎన్ ఆర్ సర్కిల్ లోని ఎన్ టి ఆర్ అన్నా క్యాంటీన్ వద్ద బుధవారం రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ను పున: ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు శ్రీరాములు, బీజేపీ నాయకులు రామాంజినేయులు, రామకృష్ణ, రవి తదితరులు పేదలకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్