వైసీపీ నుండి టీడీపీలోకి పలువురి చేరిక

2885చూసినవారు
వైసీపీ నుండి టీడీపీలోకి పలువురి చేరిక
శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన కాలుపల్లి టిడిపి నాయకులు ఆధ్వర్యంలో 15 వైసిపి కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆదివారం పెనుకొండ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్