గుడిపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సవిత

50చూసినవారు
గుడిపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సవిత
సోమందేపల్లి మండల గుడిపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పర్యటించారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి మంత్రి పూలమాలవేశారు. అనంతరం శ్రీసజ్జ గంట రంగనాధ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి 20 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్