మోటు వారి పల్లిలో పర్యటించిన మంత్రి ఉషశ్రీ చరణ్

1536చూసినవారు
పెనుగొండ మండలంలోని మోటువారిపల్లిలో మంత్రి, పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్‌ ఆదివారం పర్యటించారు. ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఉషశ్రీ చరణ్‌ మోటు వారి పల్లిలో పర్యటించగా గ్రామ మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం అందరూ పని చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్