సోమందేపల్లిలో జై శ్రీరామ్ అంటూ.. బైక్ ర్యాలీ

2597చూసినవారు
సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి వాల్మికి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, వైయస్ ఆర్ సర్కిల్, కొత్తపల్లి క్రాస్ మీదుగా రామ భక్తులు, యువకులు బైకులకు జెండాలు కట్టుకుని రోడ్డుపై జై శ్రీరామ్ అంటూ, బైకులలో కలియ తిరిగారు. 500 సంవత్సరాల కళ ఈ రోజుకు నెరవేరినందుకు ఎంతో సంతోషంతో రామ నామాలు పలుకుతూ. బైక్ ర్యాలీ చేశారు.

సంబంధిత పోస్ట్