డ్రోన్ కెమెరా ద్వారా నిఘా

539చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో ఎస్ ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సోమందేపల్లి మండల వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనివ్వకుండా గట్టి బందోబస్తు నడుమ డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్