వైసీపీ నాయకుని కుటుంబంకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం

84చూసినవారు
వైసీపీ నాయకుని కుటుంబంకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం
మా వైసీపీ నాయకుని కుటుంబంకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం అని శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. బుధవారం కొల్లకుంట శివ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పరామర్శించారు. సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రాలో అమలులో వున్న రెడ్ బుక్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగాన్ని రక్షించండి అని అంటూ కొల్లుకుంటలో జరిగిన దాడిని ఖండించారు.

సంబంధిత పోస్ట్