పుట్టపర్తి : ఒంటరి మహిళలకు అండగా ఖీద్మాత్ ఏ ఖాల్క్ ట్రస్ట్

77చూసినవారు
కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న పావని అనే ఒంటరి మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుటుంబం పరిస్థితికి ఇబ్బందిగా ఉందని ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ షామీర్ కి తెలిపారు. శుక్రవారం వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు సమీర్ పుట్టపర్తి సిఐ సునీత చేతుల మీదుగా కుట్టు మిషన్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగన్న శ్రీకాంత్ , శేషు, మనోహర్, షాకీర్, అలీ జావీద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్