వ్యాధిగ్రస్తులకు పండ్లు, బెడ్లు పంపిణీ

52చూసినవారు
వ్యాధిగ్రస్తులకు పండ్లు, బెడ్లు పంపిణీ
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్ గ్రామంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేసినట్లు ముస్లిం మైనారిటీ నాయకులు సాదక్ వలి, అస్మత్ పీరా బుధవారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. నాగసముద్రం గేట్ & దామాజిపల్లి ముస్లిమ్స్ మైనారిటీల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వ్యాధిగ్రస్తులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారన్నారు.