మౌన గిరి క్షేత్రంలో మహాలక్ష్మి యాగం

562చూసినవారు
రాప్తాడు నియోజకవర్గం హంపాపురంలోని మౌనగిరి క్షేత్రంలో లోకకల్యాణార్థం ఈశ్వరయ్య స్వామి సమక్షంలో భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు. శుక్రవారం మహాలక్ష్మి యాగం రెండవ రోజు 10008 కమలాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్