పరిటాల సునీత ఆధ్వర్యంలో పలు కుటుంబాలు టీడీపీలో చేరిక

1042చూసినవారు
పరిటాల సునీత ఆధ్వర్యంలో పలు కుటుంబాలు టీడీపీలో చేరిక
పరిటాల సునీత ఆధ్వర్యంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు శుక్రవారం టీడీపీలో చేరారు. రాప్తాడు మండలం జి. కొత్తపల్లి గ్రామంలోని మాజీ సర్పంచ్ పెద్ద పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డితో సహా 25 కుటుంబాలకు పరిటాల సునీత టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సునీత మాట్లాడుతూ. వచ్చే ఎలక్షన్లలో టీడీపీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్