విద్యార్థులకు రుచికర భోజనం అందించాలి

83చూసినవారు
విద్యార్థులకు రుచికర భోజనం అందించాలి
మధ్యాహ్నం భోజనం నిర్వహకులు విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని చెన్నేకొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారులు మున్వర్ బాషా ప్రసన్నకుమార్ నాయుడు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా విద్యాలయంలో బుధవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల భోజన నిర్వహకులకు మధ్యాహ్నం భోజనం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెనూలోని వంటలు పోటీలు నిర్వహించి పాక ప్రావీణ్యం కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు.