మంత్రి సవితమ్మని కలిసిన దండు శ్రీనివాసులు

77చూసినవారు
మంత్రి సవితమ్మని కలిసిన దండు శ్రీనివాసులు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మని శుక్రవారం పెనుకొండ ఆర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుళ్లాయప్ప, నాయకులు బండి పరశురామ్, బెస్త నారాయణ స్వామి, ప్రసాద్ నాయక్, దండు ప్రకాష్, రంగస్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్