దేవాలయ నిర్మణానికి ఆర్థిక సహయం

83చూసినవారు
దేవాలయ నిర్మణానికి ఆర్థిక సహయం
నార్పల మండలం గొల్లపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నందు పెద్దమ్మ స్వామి గుడి నిర్మాణం కోసం దుర్గం గ్రామస్తులైన కురుబ గురు ప్రసాద్ 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ సాకే రామాంజనేయులు కలసి గొల్లపల్లి కాలని పెద్దలకు సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ, దొడ్డి పెద్దన్న, మసాలా కాటమయ్య, పెద్ద గంగన్న, రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు. కాలనివాసులు చేసిన ఆర్థిక సహయాని కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్