14న ఆలూరు కోన లో వేలం పాట

53చూసినవారు
14న ఆలూరు కోన లో వేలం పాట
తాడిపత్రి మండలంలోని ఆలూరుకోన రంగనాథస్వామి ఆలయంలో వాహనాల పార్కింగ్ రుసుం వసూలు చేయడానికి ఈ నెల 14న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 11న రూ. 5000 డిపాజిట్ (డీడీ) చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలన్నారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం నిర్వహి స్తామన్నారు.