తాడిపత్రిలో దొంగలు హల్ చల్

1069చూసినవారు
తాడిపత్రి రూరల్ మండలంలోని మై ల్యాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు తెల్లవారుజామున 2గంటల సమయంలో ఇంటికి ఉన్న ఇనుప వాకిలిని తెరవడానికి ప్రయత్నించారు. శబ్దాలు వినిపించడంతో స్థానికులు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్