టీడీపీ పై దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటు: పయ్యావుల

3321చూసినవారు
గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పించన్ల పంపిణీ చేసేలా, ఎన్నికల కమిషన్ ఆదేశాలివ్వాలని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఫించన్ల పంపిణీ పై వైసీపీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కావాలనే వృద్ధులను ఇబ్బంది పెట్టి టీడీపీపై అభాండాలు వేస్తున్నారని. సచివాలయ సిబ్బందితో ఫించన్ల పంపిణీ చేపడితే ఎలాంటి ఇబ్బంది లేదని పయ్యావుల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్