పోరుమామిళ్ల: లాడ్జీలో సీసీ కెమెరాలు తప్పనిసరి

83చూసినవారు
పోరుమామిళ్ల: లాడ్జీలో సీసీ కెమెరాలు తప్పనిసరి
పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీసులో శుక్రవారం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న లాడ్జీల యజమానులకు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి లాడ్జిలో సీసీ కెమెరా పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. లాడ్జిలో వచ్చిన ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. లాడ్జిల్లో జూదం, వ్యభిచారం, మద్యపానం లాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్