సీఎం జగన్ మదనపల్లి కి రాకూడదు

2607చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డి మదనపల్లెకి రాకూడదని మదనపల్లె టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం, అరికెల గ్రామంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సమావేశంలో మాట్లాడారు. గతేడాది మదనపల్లి ఇస్తిమా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన సీఎం ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. అందుకే సిఎం జగన్ మదనపల్లెకి రాకూడదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్