విద్యార్థులకు కిట్లు పంపిణీ

55చూసినవారు
2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేయబడిన స్టూడెంట్ కిట్లను కలికిరి పట్టణంలోని ఎంపీపీ పాఠశాల నందు కలికిరి మేజర్ పంచాయతీ ఇన్ఛార్జ్ సర్పంచ్ యల్లయ్య శనివారం పంపిణీ చేశారు. పిల్లలచేత మేము పాఠశాలకు ప్రతిరోజు హాజరై పాఠాలను చక్కగా నేర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఎంఈఓ కరీముల్లా, రెడ్డివారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్