గడికోట రామకృష్ణకు పరామర్శ

50చూసినవారు
గడికోట రామకృష్ణకు పరామర్శ
పుల్లంపేట మండల బీజేపీ అధ్యక్షులు గడికోట రామకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురైయ్యారు. చికిత్స అనంతరం ఇంటికి రాగా వారిని బుధవారం రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్