తంబళ్లపల్లి నుండి బెంగళూరుకు బస్సుల సర్వీస్ నడిపించండి సార్

55చూసినవారు
గత జగన్ ప్రభుత్వం హయాంలో రాయచోటి నుండి తంబళ్లపల్లి మీదుగా నేరుగా బెంగళూరుకు ఆర్టీసీ బస్సు నడుస్తూ ఉండేది అయితే గత నెల జూలై ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసును అకాలంగా నిలిపివేశారు. ఇందుమూలంగా బెంగళూరుకు వెళ్లాలంటే మళ్ళీ మదనపల్లి ని ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందని మళ్లీ మా బస్సును తిరిగి మాకు వేయాలని మంత్రి రాంప్రసాద్ గారిని తంబళ్లపల్లె ప్రజలు వేడుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you