ఈ జిల్లాల్లో వ‌ర్షాలు..!

54చూసినవారు
ఈ జిల్లాల్లో వ‌ర్షాలు..!
ఏపీలోని ప‌లు జిల్లాల్లో ఇవాళ‌, రేపు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, పార్వ‌తీపురం, అన్న‌మ‌య్య‌, చిత్తూరు, తిరుప‌తి జిల్లాలో తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. శుక్ర‌వారం శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం, అల్లూరి, నెల్లూరు, అనంత‌పురం, స‌త్య‌సాయి, క‌డ‌ప‌, అన్న‌మ‌య్య‌, తిరుప‌తి, చిత్తూరు జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది.

సంబంధిత పోస్ట్