ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

78చూసినవారు
ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, ఉచిత ఇసుక విధానం జీవోకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్