ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

78చూసినవారు
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి.. దాదాపు మూడున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. చంద్రబాబు సంతకం చేసిన మొదటి ఐదు ఫైళ్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది.

సంబంధిత పోస్ట్