NTA చీఫ్‌గా IAS అధికారి ప్రదీప్ సింగ్

81చూసినవారు
NTA చీఫ్‌గా IAS అధికారి ప్రదీప్ సింగ్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా IAS అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు. నీట్ యూజీ పరీక్ష 2024 పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో NTA జనరల్‌గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్‌ను తొలగించి ఆయన స్థానంలో ప్రదీప్ సింగ్‌ను నియమించింది. కొత్త NTA డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ ఖరోలా 1985-బ్యాచ్‌కు చెందిన IAS అధికారి. కర్ణాటక కేడర్‌కు చెందినవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్