ఏపీలో మధ్యతరగతికి శుభవార్త!

50చూసినవారు
ఏపీలో మధ్యతరగతికి శుభవార్త!
ఏపీలో మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణాల్లోని మధ్య ఆదాయ వర్గాల సొంతింటి కల సాకారం కానుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసిన ఎంఐజీ లేఅవుట్‌లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాయిదా మొత్తాలు చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్లాట్లు అప్పగించనుంది. మిగితా దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి ప్లాట్లు కేటాయించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్