నేడు పీహెచ్‌సీ వైద్యుల ‘చలో విజయవాడ’

82చూసినవారు
నేడు పీహెచ్‌సీ వైద్యుల ‘చలో విజయవాడ’
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం వెల్లడించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు తెలుపనున్నారు. బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు.

సంబంధిత పోస్ట్