ఏపీ ఎన్నికల ఫలితాలు.. PK ముందే చెప్పాడు!

1054చూసినవారు
ఏపీ ఎన్నికల ఫలితాలు.. PK ముందే చెప్పాడు!
ఏపీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు సైతం దిగ్భాంతిని కలిగించాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మాత్రం ఈ పరిస్థితిని ముందే అంచనా వేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల రోజున జగన్ మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు. నిన్న అదే విషయం స్పష్టమైంది.

సంబంధిత పోస్ట్