విదేశాల్లో భర్త.. గర్భం దాల్చిన అధికారిణి!

79చూసినవారు
విదేశాల్లో భర్త.. గర్భం దాల్చిన అధికారిణి!
AP: ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతిపై ఆమె భర్త మదన్‌ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు సంచ‌ల‌నంగా మారింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తన భార్య గర్భానికి వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజయసాయిరెడ్డి, గవర్నమెంట్‌ ప్లీడర్‌ సుభాష్‌లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్