సూర్యకుమార్తో మను భాకర్.. ఫొటో వైరల్

79చూసినవారు
సూర్యకుమార్తో మను భాకర్.. ఫొటో వైరల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్ తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది. ఈ ఫొటోకి మను అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసింది. ‘నేను మిస్టర్ 360 ఆఫ్ ఇండియాతో కొత్త గేమ్ లో మెళకువలను నేర్చుకుంటున్నాను.’ అని తెలిపింది.

సంబంధిత పోస్ట్