వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి (వీడియో)

70చూసినవారు
కోడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు కాన్వాయ్‌పై దాడి జరిగింది. మైసూర్ వారి పల్లి గ్రామ హరిజనవాడలో ప్రచారం కోసం వెళ్లిన శ్రీనివాసులు కాన్వాయ్‌పై స్థానికులు రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.