రహదారులకు మరమ్మతులు చేపట్టాలి: కమిషనర్

55చూసినవారు
రహదారులకు మరమ్మతులు చేపట్టాలి: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన ప్యాచ్ వర్క్ లు రెండు రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం గుంటూరు నగర కమిషనర్ ఇంజినీ రింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా రోడ్ల ప్యాచ్ వర్క్స్ పై వివరాలు అడిగి తగు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్