ప్రకాశం బ్యారేజీకి రెండవ ప్రమాద హెచ్చరిక... ప్రజల జాగ్రత్త

75చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీనితో అధికారులు ఆదివారం రెండవ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి 70 గేట్లు పూర్తిగా ఎత్తి 7. 17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఈ వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్