మహనీయుని ఆశయాలను కొనసాగిస్తాం అంబటి

69చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని వైయస్సార్సీపి కార్యాలయంలో సోమవారం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ వైసిపి నాయకులు అంబటి మురళీకృష్ణ వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజల హృదయాలలో నిలిచిపోయిన వైయస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్