వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి బిగ్ షాక్

55చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి బిగ్ షాక్
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు బిగ్ షాక్ తగిలింది. విశాఖలో వివాదాస్పద సీబీసీఎన్‌సీ క్రైస్తవ సంస్థ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు మైనింగ్ చేసిన వైసీపీ మాజీ ఎంపీకి మైనింగ్ శాఖ షాకిచ్చింది. ఆ స్థలంలో భారీ ఎత్తున తవ్వకాలు, పేలుళ్లు జరిపి అక్రమాలకు పాల్పడినందుకు సుమారు రెండు కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలంటూ విశాఖ మైనింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్