ఆడుకుంటూ పురుగుల మందు తాగిన బాలురు.. ఒకరు మృతి

52చూసినవారు
ఆడుకుంటూ పురుగుల మందు తాగిన బాలురు.. ఒకరు మృతి
ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కె.నాగులాపురం గ్రామంలో ఇద్దరు బాలురు ఆడుకుంటూ ఇంటి బయట పెట్టిన పురుగుల మందు తాగారు. మహి (5) మృతి చెందగా.. హరికృష్ణ (7) పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్