AP: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని పోలీసులకు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 153 ,188 కింద కేతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.