జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఉత్కంఠ

201799చూసినవారు
జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఉత్కంఠ
జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేరింది. దీంతో న్యాయనిపుణులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. గుర్తింపు పొందిన పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఈసీ విడుదల చేసింది. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ ఉండగా.. రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన ఉంది.

సంబంధిత పోస్ట్