మంత్రికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

74చూసినవారు
మంత్రికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవుల్లో ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన రవాణా శాఖా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి భార్య వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదురు మంత్రికి సీఎం ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సంబంధిత పోస్ట్