పిఠాపురంలో జనసైనికులకు పవన్ వార్నింగ్

81చూసినవారు
పిఠాపురంలో జనసైనికులకు పవన్ వార్నింగ్
పిఠాపురం సభలో పవన్ మాట్లాడుతుండగా.. జనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన డిప్యూటీ సీఎం పవన్.. అలుసుగా చూస్తే అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసారు. అలాంటి వారికి జగన్ అయితేనే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు తనకు శతృవులు కాదంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు.

సంబంధిత పోస్ట్