సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభానికి చంద్రబాబు కనిగిరి బయలుదేరారు. ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్లో కనిగిరి బయలుదేరారు. రా.. కదలి రా పేరుతో నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒంగోలు పార్లమెంట్ పరిధి కనిగిరిలో నేడు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు.