స్వాతి మలివాల్ రాజీనామా

81చూసినవారు
స్వాతి మలివాల్ రాజీనామా
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఆమెను రాజ్యసభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం నామినేట్ చేసింది. ఢిల్లీ సీఎం, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో స్వాతి మలివాల్ పేరును నామినేట్ చేశారు. స్వాతి మలివాల్ తొలిసారి రాజ్యసభకు నామినేట్ అయినట్లు పార్టీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్