సెంచరీతో దుమ్ములేపిన తిలక్ వర్మ

592చూసినవారు
సెంచరీతో దుమ్ములేపిన తిలక్ వర్మ
రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ ఘనంగా ఆరంభించాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 112 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతకం బాదాడు. కాగా, శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో హైదాబాద్ తొలి మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో తలపడుతోంది. దిమాపూర్ వేదికగా మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన నాగాలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

సంబంధిత పోస్ట్