మోదీకి మద్దతు పలికిన చంద్రబాబు (వీడియో)

63చూసినవారు
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. ఎన్డీయే సమావేశంలో మోదీ పక్కనే చంద్రబాబు కూర్చున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ ఎంపీలు కీలకం కావడంతో పసుపు దళపతికి ప్రాధాన్యత పెరిగింది. కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.