చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

64చూసినవారు
చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ మొత్తం ఆరు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. వాస్తవంగా ఆ పార్టీ బలానికీ, పోటీ చేసిన సీట్లకూ పొంతన లేదు. పోలింగ్ జరిగిన తీరును బట్టి బీజేపీకి ఒక్క సీటు కూడా గెలవడం కష్టం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :